Sunday, 29 August 2021

పంజ్‌షీర్‌పై మెరుపుదాడికి తాలిబన్లు సన్నద్ధం: ఇంటర్నెట్ బంద్..ఫోన్ కాల్స్ కట్

కాబుల్: సుమారు రెండు దశాబ్దాల పాటు అమెరికా, నాటో బలగాల చేతుల్లో ఒకింత సురక్షితంగా ఉంటూ వచ్చిన ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబన్ల దురాక్రమణలోకి వెళ్లిన తరువాత.. పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. దాడులు, ప్రతిదాడులు మళ్లీ మొదలయ్యాయి. ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోతోన్నారు. ఇప్పటికే జంట పేలుళ్లతో ఆప్ఘనిస్తాన్‌ను వణికింంచారు. అమెరికా సైనికులు సహా 190 మందికి పైగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3t5aa5K
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour