Wednesday, 11 August 2021

పులివెందులలో లాకప్‌డెత్ అంటూ వార్తలు, ఖండించిన డీఎస్పీ.. జగన్ సర్కార్ టార్గెట్ గా ప్రతిపక్షాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను టార్గెట్ చేస్తూ నిత్యం ఏవో వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం అవుతూనే ఉన్నాయి. ఇక తాజాగా కడప జిల్లా పులివెందుల పోలీసులు దొంగతనం కేసులో అరెస్ట్ చేసిన ఓ యువకుడు పోలీస్ స్టేషన్ లోనే మృతిచెందినట్టు వస్తున్న వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇదే సమయంలో యువకుడి మృతదేహాన్ని రాత్రికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lSoUmX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour