Thursday, 19 August 2021

జగన్ సర్కార్ మరో ఝలక్- రేషన్ కావాలా ? పెన్షన్ కావాలా ? కార్డుకు ఒకటే పెన్షన్-మినహాయింపులివే

ఏపీలో రేషన్ కావాలంటే ఈ-కేవైసీ చేయించుకోవాల్సిందే అంటూ కరోనాలోనూ లబ్దిదారుల్ని ఆధార్ కేంద్రాల చుట్టూ, సచివాలయాల చుట్టూ తిప్పుతున్న వైసీపీ సర్కార్ ఇప్పుడు తాజాగా మరో షాకి ఇచ్చింది. ఒకే రేషన్ కార్డుపై ఒకటికి మించిన పింఛన్లు ఉంటే వాటిని తొలగించేందుకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు లబ్ది దారులకు పలు జిల్లాల్లో నోటీసులు జారీ అవుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3D1fSdo
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour