Wednesday, 11 August 2021

రేవంత్ వర్సెస్ గులాబీ నేతలు.!విసురుకుంటున్న విమర్శనాస్త్రాలు.!ఎవరిక లాభం..?ఎవరికి నష్టం..?

హైదరాబాద్ : రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి సారిగా దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా బహిరంగ సభను ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవల్లిలో నిర్వహించారు. ఈ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించిన అంశాలు అధికార పార్టీ నేతలను ఆగ్రహానికి గురిచేసాయి. దాదాపు అరడజను పైగా గులాబీ అగ్ర నేతలు రేవంత్ రెడ్డిపై ఎదురుదాడికి ఉపక్రమించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yEX6Gb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour