Tuesday, 3 August 2021

తెలంగాణతో సఖ్యతే కోరుకుంటున్నాం: కేసీఆర్ వ్యాఖ్యలను గుర్తు చేసిన బొత్స సత్యనారాయణ

అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణతో గొడవపడాలని తాము ఎప్పుడూ అనుకోలేదని ఆయన అన్నారు. మంగళవారం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. తాము తెలంగాణతో సఖ్యత కోరుకుంటున్నామని, అన్నదమ్ముల్లా ఉండాలన్నదే తమ కోరిక అని బొత్స వ్యాఖ్యానించారు. తగవు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Acml33
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour