Friday, 13 August 2021

Bengaluru: థర్డ్‌వేవ్ ముప్పు ముంగిట్లో ఉద్యాననగరి: 11 రోజుల్లో 543 మంది పిల్లలకు కరోనా

బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి ఇప్పట్లో వదిలేలా లేదు. మరిన్ని రోజులు దీని తీవ్రత కొనసాగే అవకాశాలు కనిపిస్తోన్నాయి. ఈ నెలాఖరులోగా కరోనా వైరస్ థర్డ్ వేవ్ ముంచుకొచ్చే ప్రమాదం ఉందంటూ నిపుణులు హెచ్చరిస్తోన్నారు. థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై అధికంగా ఉంటుందంటూ సూచిస్తోన్నారు. ఈ హెచ్చరికలు, అంచనాలన్నీ నిజం అయ్యేలా ఉంది పరిస్థితి. ప్రత్యేకించి-

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3AC2Voi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour