Monday, 30 August 2021

Audi Q3:ఖాళీ రోడ్డు..రాకెట్ స్పీడ్: స్ట్రీట్ లైట్స్‌కు ఢీ: ఎమ్మెల్యే కొడుకు-కోడలు సహా 7 మంది మృతి

బెంగళూరు: బెంగళూరులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఏడుమంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు యువతులు, నలుగురు యువకులు ఉన్నారు. ఈ తెల్లవారు జామున రెండు గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అతి వేగమే ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kDYva3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour