ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలు పునః ప్రారంభించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే విద్యార్థులు విద్యా సంవత్సరానికి నష్టపోతున్నారని, ఆఫ్ లైన్ విద్యావిధానాన్ని కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ నెల 16వ తేదీ నుండి పాఠశాలల పునః ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sdlagJ
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment