Tuesday, 17 August 2021

Afghanistan: బ్రిటన్ ప్రధానికి జో బైడెన్ ఫోన్‌కాల్: త్వరలో జీ7: వేగంగా మారుతోన్న పరిణామాలు

న్యూయార్క్: ఆఫ్ఘనిస్తాన్‌లో తలెత్తిన తాజా పరిణామాలపై అమెరికా అప్రమత్తంగా ఉంటోంది. తమ దేశ సైనిక బలగాలను ఉపసంహరించుకోవడం వల్లే ఆ ఇస్లామిక్ కంట్రీలో తాలిబన్లు పేట్రేగిపోయారనే అపవాదును మూటగట్టుకుంటోన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిద్దుబాటు చర్యలకు దిగినట్టు కనిపిస్తోంది. ఆఫ్ఘన్‌లో నెలకొంటోన్న పరిణామాలన్నింటినీ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోన్న అగ్రరాజ్యం.. తాలిబన్ల దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి మరోసారి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2W561Cp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour