Monday, 9 August 2021

90వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏవో: లంచం కోసం వాట్సాప్ గ్రూప్ కూడా!

ఖమ్మం: మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. తనిఖీలు చేయకుండా ఉండాలంటే తనకు లంచం ఇవ్వాలంటూ ఎరువులు, పురుగుల మందుల దుకాణాదారులతో బేరసారాలకు దిగాడు ఈ లంచావతారి. అంతేగాక, లంచాలకు సోషల్ మీడియాను కూడా సమర్థవంతంగా వినియోగించుకున్నాడు. చివరకు రూ. 90వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు చిక్కాడు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37wzIyw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour