Sunday, 15 August 2021

తాలిబన్ల చేతుల్లోకి బంగ్రమ్ మిలిటరీ జైలు: 5వేల మంది ఖైదీలను విడిచిపెట్టారు

కాబూల్: తాలిబన్లు అనుకున్నది సాధించారు. మొత్తం ఆప్ఘనిస్థాన్‌ను తమ ఆధీనంలో తెచ్చుకున్నారు. ఇకపై ఆ దేశంలో తాలిబన్ల పాలన కొనసాగనుంది. ఇప్పటికే ఆప్ఘాన్ ప్రధాని అష్రఫ్ ఘనీ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా, బంగ్రమ్ ఎయిర్ బేస్ కూడా తాలిబన్ల వశమైంది. ఇంతకుముందు ఇది అతిపెద్ద యూఎస్ మిలిటరీ బేస్‌గా ఉంది. బంగ్రం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jZvSDS
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour