Friday, 27 August 2021

ఏపీ ప్రభుత్వం పై రోజుకు 450 పిటీషన్లు - ఎదుర్కొంటున్న కేసులు 1.94 లక్షలు : జగన్ పాలనపై ఎఫెక్ట్..!!

ఈ మధ్య కాలంలో ప్రభుత్వం పైన అనేక పిటీషన్లు న్యాయస్థానాల్లో దాఖలవుతున్నాయి. ప్రభుత్వం సైతం కోర్టులకు వెళ్లి తమ నిర్ణయాలను అడ్డుకుంటున్నారంటూ ప్రతిపక్షాల పైన ఆరోపణలు చేస్తోంది. ఇదే సమయంలో ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ ఒక ఆసక్తి కర కధనం ప్రచురించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న కేసులు- ఆ ప్రభావం సాధారణ పరిపాలన మీద ఏ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WpmaCJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour