Friday, 6 August 2021

భారత్ కు పెరుగుతున్న కరోనా పరేషాన్ : 44,643 కొత్త కేసులు, 4.14 లక్షల యాక్టివ్ కేసులు !!

భారతదేశంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. మళ్లీ పెరిగిన కేసులతో భారతదేశంలో ఆందోళన వ్యక్తమౌతుంది. ఒకపక్క కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో కేసుల పెరుగుదల టెన్షన్ పుట్టిస్తుంది. గత 24 గంటల్లో భారతదేశంలో 44,643 తాజా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటి కంటే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Ceu0iW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour