Monday, 23 August 2021

భారత్ లో క్షీణిస్తున్న కరోనా మహమ్మారి : తాజాగా 25,072 కేసులు, 389 మరణాలు !!

భారతదేశంలో కరోనా కేసులు ఐదు నెలల కనిష్టానికి తగ్గినట్లుగా తాజా లెక్కలు చెబుతున్నాయి. భారీగా తగ్గిన కొత్త కేసులు భారత్ కు కాస్త ఉపశమనం ఇస్తున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 25,072 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే దాదాపు 19 శాతం తగ్గుదల నమోదయినట్లుగా తెలుస్తుంది. అంతేకాదు గత 24 గంటల్లో దేశంలో 389 మరణాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sGfg80
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour