భారతదేశంలో కరోనా కేసులు ఐదు నెలల కనిష్టానికి తగ్గినట్లుగా తాజా లెక్కలు చెబుతున్నాయి. భారీగా తగ్గిన కొత్త కేసులు భారత్ కు కాస్త ఉపశమనం ఇస్తున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 25,072 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే దాదాపు 19 శాతం తగ్గుదల నమోదయినట్లుగా తెలుస్తుంది. అంతేకాదు గత 24 గంటల్లో దేశంలో 389 మరణాలు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sGfg80
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment