Wednesday, 18 August 2021

ఒక్కసారిగా భారీగా.. గత 24 గంటల్లో 35,178 కరోనా కేసులు, 440 మరణాలు : టాప్ 5 రాష్ట్రాలివే !!

భారతదేశానికి కరోనా మహమ్మారి నుండి రిలీఫ్ దొరికింది అనుకునే పరిస్థితి కనిపించడం లేదు. నిన్నటికి నిన్న భారీగా కేసులు తగ్గి కాస్త ఊపిరి పీల్చుకుంటే, ఈరోజు ఒక్కసారిగా పెరిగిన కేసులు భారతదేశాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత 24 గంటల్లో 35,178 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, 440 మరణాలు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3syOiPN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour