Tuesday, 24 August 2021

ఆప్ఘన్ నుంచి తెచ్చిన వారిలో 16 మందికి కరోనా-మొత్తం 78 మందీ క్వారంటైన్ కు తరలింపు

ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల దురాక్రమణతో చిక్కుకుపోయిన వారిని కేంద్రం సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తోంది. ఇప్పటికే పలు విడతలుగా కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి వీరిని స్వదేశానికి తరలించింది. కొందరిని ఆప్ఘనిస్తాన్ నుంచి గల్ఫా దేశాలకు తీసుకెళ్లి మరీ అక్కడి నుంచి భారత్ తీసుకొస్తున్నారు. ఇదే క్రమంలో వీరిలో కొందరికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. ఆప్ఘనిస్తాన్ నుంచి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DgLhsj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour