Saturday, 21 August 2021

తాలిబన్ల అరాచకం: కాబూల్ విమానాశ్రయం వద్ద 150 మంది పౌరుల కిడ్నాప్, వీరిలో భారతీయులే ఎక్కువ

కాబూల్: ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. వారి అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. తాజాగా, కాబూల్ విమానాశ్రయం సమీపం నంచి 150 మంది పౌరులను తాలిబన్లు కిడ్నాప్ చేశారు. ఆప్ఘాన్ నుంచి ఇతర దేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నవారిని నిర్భంధించారు. అయితే, అపహరణకు గురైన వారిలో ఎక్కువగా భారతీయులే ఉన్నారని తెలుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో భారత విదేశాంగ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XEQzxn
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour