Monday, 16 August 2021

ఆఫ్ఘనిస్థాన్ లో 1500 మంది భారతీయుల ఆక్రందన : కేంద్రానికి వేడుకోలు, తరలింపుపై ఉత్కంఠ !!

తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ప్రజల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత వేలాది మంది ప్రజలు దేశం విడిచి పారిపోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, ఆఫ్ఘనిస్తాన్‌లో సిక్కు మరియు హిందూ కుటుంబాలు ఆశ్రయం పొందినా తాజా పరిణామాలతో భయాందోళనలో ఉన్నారు. వారు ఆఫ్ఘనిస్థాన్ నుండి స్వదేశానికి తిరిగి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ySUpRp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour