నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి గురువారం తెల్లవారుజామున 5.43 గంటలకు జీఎస్ఎల్వీ ఎఫ్10 నింగిలోకి దూసుకెళ్లబోతోంది. జీఎస్ఎల్వీ-ఎఫ్10/ఈఓఎస్-03 రాకెట్ను అంతరిక్షంలోకి పంపించనుంది. జీఎస్ఎల్వీ-ఎఫ్10 ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. చంద్రయాన్-2 తర్వాత ఫస్ట్ జీఎస్ఎల్వీ వాహక నౌకను ఇస్రో ప్రయోగిస్తోంది. పరిస్థితులు అనుకూలించడంతో జీఎస్ఎల్వీ-ఎఫ్10/ఈఓఎస్-03
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fSUPQ4
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment