Sunday, 4 July 2021

Target Mamata:బెంగాల్‌ పన్నీర్ సెల్వం ఎవరు..?బీజేపీ నయా స్కెచ్..టైగర్ బోన్‌లో చిక్కేనా..!!

వచ్చే ఏడాదిలో ఉత్తరాఖండ్‌కు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా కేవలం గత నాలుగు నెలల్లోనే ఆ రాష్ట్రానికి మూడు ముఖ్యమంత్రి వచ్చాడు. ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభం కారణాలు ఏమైనప్పటికీ మోడీ సర్కార్ అసలు లక్ష్యం మాత్రం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనే మాట రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదేంటి ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రికి పశ్చిమ బెంగాల్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2TCrbqp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour