వాషింగ్టన్: శిరీష బండ్ల.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోన్న పేరు. అంతరిక్షానికి తెలుగుదనాన్ని అద్దడానికి సిద్ధపడుతోన్న మన ఏపీ అమ్మాయి. ఈ నెల 11వ తేదీన అంతరిక్ష ప్రయాణానికి సమాయాత్తమౌతోన్నారు శిరీష బండ్ల (Sirisha Bandla). ఓ చరిత్రనే సృష్టించబోతోన్నారు. మొత్తం ఆరుమంది పరిశోధకులతో కూడిన టీమ్లో బండ్ల శిరీష ఒకరు. టీమ్ మొత్తానికీ ఆమె ఒక్కరే మహిళ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UjLoRM
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment