Wednesday, 7 July 2021

Raghurama తాజా లేఖ:పార్టీ పేరులో కాదు..గుండెల్లో పెట్టుకోండి : నన్ను రానీయకుండా భయబ్రాంతులతో ..!

వైసీపీ రెబల్ ఎంపీ ముఖ్యమంత్రి జగన్ కు వరుస లేఖలు కంటిన్యూ అవుతున్నాయి. రోజుకో అంశంతో సీఎం లేఖ రాస్తూ..అందులోని వైఫల్యాలను ప్రస్తావిస్తున్న రఘురామ, ఈ రోజు లేఖలో ప్రత్యేక అంశాలను ప్రస్తావించారు. డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ..రైతులకు ఆయనంటే ప్రాణమని..ఆయనకు కూడా రైతులంటే ప్రాణమని చెబుతూనే.. ఏపీలోని రైతులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3k1kWqS
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour