Wednesday, 7 July 2021

Raghurama Raju : జల్ శక్తి మంత్రితో భేటీ-కేంద్రం జోక్యం కోరుతూ

ఏపీ-తెలంగాణ వాటర్ వార్ ముదురుతున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య కేంద్రం సయోధ్య చేయాలనే డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్రమంత్రులకు, ప్రధానికీ లేఖలు రాయగా.. ఇప్పుడు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు కూడా లేఖలు రాయడంతో పాటు నేరుగా రంగంలోకి దిగి లాబీయింగ్ మొదలుపెట్టారు. ఇన్నాళ్లూ వైసీపీతో,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ymF6jg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour