Saturday, 3 July 2021

Petrol bunk: డబ్బులు ఎవరికి కావాలి ?, స్టాక్ ట్యాంక్ లో రూ. లక్షల విలువైన పెట్రోల్....గోవింద !

బెంగళూరు/యాదగిరి: భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. దేశంలో ఏ వస్తువులకు అయితే ధరలు పెరిగిపోతాయో ఆ వస్తువులను టార్గెట్ చేసుకుని దొంగలు రెచ్చిపోతారు. డబ్బు, బంగారం, విలువైన వస్తువులు చోరీ చేసిన దొంగలు చివరికి ఉల్లిపాయలు కేజీ రూ. 100 దాటిన సమయంలో వాటిని వదల్లేదు. ఇప్పుడు ఏకంగా ఒకే రోజు రెండు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2TuuFLy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour