Friday, 23 July 2021

Mother: తల్లిని దారుణంగా చంపేసిన కూతుర్లు, శవం పక్కన బిస్కెట్లు తింటూ ఆడుకున్నారు !

చెన్నై/ తిరునల్వేలి: మతిస్థిమితం లేని ఇద్దరు కూతుర్లను తల్లి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. సుమారు 20 ఏళ్ల వచ్చిన కూతుర్లు ఏమి చేస్తున్నారో వారికే తెలీకుండా జీవిస్తున్నారు. మతిస్థిమితం లేని కూతర్లతో వేగలేక తండ్రి భార్య, పిల్లలను వదిలేసి అతని దారి అతను చూసుకున్నాడు. ఆ ఇద్దరు కూతుర్ల చేతిలోనే తల్లి దారుణ హత్యకు గురైయ్యింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zoUrAg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour