Sunday, 18 July 2021

Kuppam Petrol Price : చంద్రబాబు ఇలాఖాలో రూ.110 దాటిన పెట్రోల్ ధర

దేశవ్యాప్తంగా పెట్రోల్,డీజిల్ ధరలు రోజురోజుకు పైకి ఎగబాకుతుండటంతో సామాన్య,మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలాచోట్ల లీటర్ పెట్రోల్ ధర రూ.110 దాటింది. తాజాగా ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం కూడా చేరింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇలాఖా అయిన కుప్పంలో పెట్రోల్ ధర ఇంత భారీ స్థాయిలో ఉండటం చర్చనీయాంశంగా మారింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hMyEN5
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour