Thursday, 22 July 2021

Dalit Bandhu: జులై 26న కేసీఆర్ అధ్యక్షతన మొదటి సదస్సు-హుజురాబాద్ నుంచి తరలిరానున్న జనం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేయబోతున్న 'దళిత బంధు' పథకానికి సంబంధించి ఈ నెల 26న తొలి అవగాహన సదస్సు జరగనుంది. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఈ అవగాహన సదస్సు జరుగుతుంది. పథకం అమలు మొదలు దాని పర్యవేక్షణ,నిర్వహణ వంటి అంశాలపై సదస్సులో సీఎం చర్చించనున్నారు. ఈ సదస్సు కోసం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zoBFZH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour