Saturday, 10 July 2021

అప్పటి వరకూ జగన్, కేసీఆర్ భేటీ లేనట్లే ? హై ఓల్టేజ్ వార్ పైనే అందరి చూపూ-ఏం జరుగుతుందో?

ఏపీ, తెలంగాణ మధ్య జలజగడం ముదురుతోంది. ఇప్పటికే ఏపీలో నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ వ్యవహారాన్ని తెలంగాణ కెలికితే... తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి, దిండి, కల్వకుర్తి లిఫ్ట్ ల వ్యవహారాన్ని ఏపీ తెరపైకి తెచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య జగడాన్ని తీర్చేందుకు ఏం చేయాలో తెలియక కేంద్రం తలపట్టుకుంటోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తగవు తీర్చేందుకు కృష్ణాబోర్డు,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3k4Nobp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour