Wednesday, 7 July 2021

జగన్ కొంపముంచిన మోడీ- కీలక ప్రాజెక్టులకు కోలుకోలేని దెబ్బ- తెలంగాణ, ఒడిశా హ్యాపీ

త్వరలో పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, భవిష్యత్ సమీకరణాలు, మంత్రుల పనితీరును దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోడీ కేంద్ర మంత్రివర్గంలో భారీ ప్రక్షాళన చేపట్టారు. దీంతో 12 మంది మంత్రులు పదవులు కోల్పోయారు. చాలా మంది మంత్రుల శాఖల్లో భారీగా మార్పులు జరిగాయి. వీటి ప్రభావం అనూహ్యంగా ఏ ఒక్క మంత్రి పదవినీ దక్కించుకోలేని ఆంధ్రప్రదేశ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hPruGD
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour