ఒకపక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ అడుగులు ముందుకు వేస్తుంటే, మందుబాబులు ఏ మాత్రం తగ్గకుండా వీరంగం సృష్టిస్తున్నారు. ఇక తాజాగా శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం, ఆనందపురం గ్రామంలో తాగుబోతు వేసిన వీరంగం పోలీసులను సైతం షాక్ కు గురి చేసింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yog0k1
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment