వచ్చే ఏడాది జరిగే ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు విపక్షాలు రంగం సిద్దం చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. ఇందులో భాగంగా శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో విపక్ష సమాజ్ వాదీ పార్టీ పొత్తు పెట్టుకోనుంది. వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ పోరులో బీజేపీని మట్టికరిపించేందుకు ఉమ్మడిగా పోటీ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3y4X9ux
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment