Monday, 5 July 2021

మోడీ అఖిలపక్షంపై ఎట్టకేలకు నోరు విప్పిన కాశ్మీరీ కీలక నేతలు..మీటింగ్ వన్‌సైడ్

శ్రీనగర్: కేంద్ర పాలిత ప్రాంతంగా రూపుదిద్దుకున్న తరువాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించడానికి కేంద్ర ప్రభత్వం చేస్తోన్న ప్రయత్నాలకు తొలిదశలోనే ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కిందటి నెల 24వ తేదీన దేశ రాజధాని వేదికగా సాగిన అఖిలపక్ష సమావేశంపై కాశ్మీరీ నేతలు నోరు విప్పారు. పీపుల్స్ అలయెన్స్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UZxdBM
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour