Tuesday, 6 July 2021

సరిహద్దు ఉద్రిక్తతల వేళ జీ జిన్‌పింగ్ కీలక నిర్ణయం: పీఎల్ఏ కమాండర్‌కు జనరల్ ర్యాంక్ హోదా

బీజింగ్: వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నలుగురు మిలిటరీ సీనియర్ అధికారులతోపాటు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కమాండర్ వెస్టర్న్ థియేటర్ కమాండ్‌కు ర్యాంక్ ఆఫ్ జనరల్ హోదా కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. చైనా-భారత్ సరిహద్దులో వివాదాలు జరుగుతున్న సమయంలో చైనా కమాండర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hJMwXg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour