Thursday, 8 July 2021

ఢిల్లీలో కాల్పుల కలకలం: దుండగుల కాల్పుల్లో ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు

న్యూఢిల్లీ: ఢిల్లీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఢిల్లీలోని బడా హిందూ ఆస్పత్రి సమీపంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 20-25 రౌండ్ల కాల్పులు జరిపారు. గురువారం రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రగాయాలపాలైన బాధితులు ఆస్పత్రిలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36vGHqR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour