Thursday, 8 July 2021

రైల్వేలో విప్లవాత్మక మార్పు: ఇక అర్ధరాత్రి దాకా కార్యాలయాలు: రెండు షిఫ్టులుగా విభజన

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణ సందర్భంగా చోటు చేసుకున్న శాఖల కేటాయింపు ప్రభావం.. అప్పుడే కనిపించడం ఆరంభమైంది. రైల్వే మంత్రిత్వ శాఖకు కొత్త మంత్రిని కేటాయించిన రెండోరోజే- విప్లవాత్మక మార్పు చోటు చేసుకుంది. ఇప్పటిదాకా- ఏ శాఖలోనూ మనం చూడని పరిణామం అది. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రయాణికులతో ముడిపడి ఉన్న శాఖ కావడం వల్ల కేంద్ర ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36sYy1C
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour