Thursday, 15 July 2021

అందరం ప్రార్థిద్దాం.. అతను బతకాలని, సోనూ సూద్ పిలుపు

సోనూసూద్ మ‌రోసారి మాన‌వ‌త్వాన్ని చాటుకున్నాడు. ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న యువ‌కుడి ప్రాణాల‌ను బ‌తికించేందుకు ప్రార్థిద్దాం అని అభిమానుల‌కు పిలుపునిచ్చారు. ఢిల్లీకి చెందిన హితేశ్ శ‌ర్మ అనే యువ‌కుడు ఈ ఏప్రిల్ నుంచి క‌రోనాతో పోరాడుతున్నాడు. అత‌ని ఊపిరితిత్తులు కూడా దెబ్బ‌తిన్నాయి. ఈ విష‌యం తెలుసుకున్న సోనూసూద్‌.. అత‌న్ని ప్రాణాల‌తో కాపాడేందుకు ఎయిర్ అంబులెన్స్ ద్వారా నిన్న ఢిల్లీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2VLLZwy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour