Sunday, 18 July 2021

కూలిన మూడంతస్తుల భవనం.. ఒకరి మృతి, చిక్కుకున్న ఆరుగురు

అసలే వర్షకాలం.. అపై వరదలు, పాత ఇళ్లకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని.. పురాతన భవనాలు కూల్చివేయాలని చెబుతోన్న అదే నిర్లక్ష్యం.. దీంతో భవనాలు కూలిపోవడం.. జనం చనిపోవడం జరుగుతుంది. తాజాగా హర్యానా గురుగ్రామ్‌లో కూడా అలాంటి ఘటనే జరిగింది. కానీ ఇదీ మాత్రం వర్షం వల్ల జరిగిందో, భవన నిర్మాణంలో లోపాల వల్లే జరిగిందో ఇప్పుడే తెలియలేదు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kxZA52
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour