Wednesday, 28 July 2021

జగన్ సర్కార్ పై కాగ్ మరో బాంబు-ఏప్రిల్లో దేశంలో నంబర్ వన్-ఆర్నెల్ల అప్పు నెలలోనే

ఏపీ ఆర్ధిక పరిస్ధితిపై నానాటికీ ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో కాగ్ మరో బాంబు పేల్చింది. ఇప్పటికే రహస్య అప్పులు కూడా తీసుకుంటున్న జగన్ సర్కార్ కు తాజా కాగ్ నివేదికలో పేర్కొన్న అంశాలు శరాఘాతంగా మారబోతున్నాయి. ఈ నివేదిక ఆధారంగానే భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ఏపీకి రుణ పరిమితిపై ఆంక్షలు విధించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2TJgKS8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour