Thursday, 1 July 2021

ఏపీ, తెలంగాణ వార్ లో మళ్లీ నలిగిపోతున్న చంద్రబాబు- అందుకే సైలెన్స్- నోరెత్తితే ఇరకాటమే

రాష్ట్ర విభజన సమయంలో ఏపీ, తెలంగాణ రెండింటిలో దేన్నీ సమర్ధించలేక ఇబ్బందులు పడిన తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకూ మరోసారి అలాంటి ఇరకాటమే ఎదురవుతోంది. తాజాగా ఏపీ, తెలంగాణ మధ్య ఏర్పడిన జల వివాదాలు టీడీపీ ఉసురుపోసేలా కనిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో పార్టీ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాల్సిన పరిస్ధితుల్లో చంద్రబాబు మౌనాన్నేై ఆశ్రయిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dApmBe
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour