రాష్ట్ర విభజన సమయంలో ఏపీ, తెలంగాణ రెండింటిలో దేన్నీ సమర్ధించలేక ఇబ్బందులు పడిన తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకూ మరోసారి అలాంటి ఇరకాటమే ఎదురవుతోంది. తాజాగా ఏపీ, తెలంగాణ మధ్య ఏర్పడిన జల వివాదాలు టీడీపీ ఉసురుపోసేలా కనిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో పార్టీ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాల్సిన పరిస్ధితుల్లో చంద్రబాబు మౌనాన్నేై ఆశ్రయిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dApmBe
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment