Friday, 9 July 2021

ఏ వేవ్, ఎప్పడొస్తదో తెలియట్లేదు -ప్రభుత్వాలకూ అవగాహన కరువు -మళ్లీ ఫీవర్ సర్వే: కరోనాపై కేసీఆర్

తెలంగాణలో కరోనా పరిస్థితులపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ పోకడలపై ప్రభుత్వాలకు సైతం అవగాహన కరువైందని, ఏ వేవ్, ఏ వేరింయట్, ఎప్పుడు ఎక్కడ విజృంభిస్తుందో తెలియడంలేదన్నారు. వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రంలో మరోసారి ఫీవర్ సర్వే జరపాలని అధికారులను సీఎం ఆదేశించారు. రోజూ రాత్రి జగన్-కేసీఆర్ అదే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hw6dmw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour