Monday, 19 July 2021

జగన్ మానసపుత్రికకు మరో షాక్-కేంద్రం కొత్త కొర్రీలు-కేసీఆర్ అభ్యంతరాల నేపథ్యం

vఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ తెరపైకి తెచ్చిన ఓ కీలక ప్రాజెక్టుకు అనుమతులిచ్చే విషయంలో కేంద్రం మరోసారి సాగదీత ధోరణి అనుసరిస్తోంది. పొరుగు రాష్ట్రం తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో జగన్ మానసపుత్రిక అయిన రాయలసీమ లిఫ్ట్ కు పర్యావరణ అనుమతులు ఇవ్చే విషయంలో కేంద్రం మరోసారి దాటవేతకే ప్రాధాన్యమిచ్చింది. తెలంగాణ నుంచి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kF7itZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour