Monday, 5 July 2021

వైజాగ్ కు కేంద్రం వరుస షాకులు-రాయగడ కేంద్రంగా రైల్వేజోన్ ?- స్టీల్ ప్రైవేటీకరణ వేగవంతం

ఏపీలో కొత్త కార్యనిర్వాహక రాజధానిగా ఎంపికైన విశాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ లేని ప్రాధాన్యం ఇస్తుంటే అటు కేంద్ర ప్రభుత్వం మాత్రం వరుస షాకులిస్తోంది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్ధలకు నిలయంగా ఉన్న విశాఖలో వాటి ఉనికిని ప్రశ్నార్దకం చేసేలా ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్రం.. తాజాగా మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3AtiVKc
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour