Wednesday, 28 July 2021

ఏపీకి గుడ్‌న్యూస్: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదం

న్యూఢిల్లీ: కేంద్ర జలశక్తి శాఖ ఏపీ ప్రభుత్వానికి తీపి కబురు చెప్పింది. బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశమయ్యారు. ఈ క్రమంలో పోలవరం సవరించిన అంచనాలకు కేంద్ర జలశక్తి శాఖ ఆమోదం తెలిపింది. దీంతో గురువారం ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపనున్నారు. కేంద్ర కేబినెట్ ముందుకు పోలవరం సవరించిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BJdPKe
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour