Thursday, 29 July 2021

జగన్ రూటే వేరు- ఎన్ఈపీతో మోడీతో విభేదిస్తూ-ఏపీలో అమలయ్యేనా ?

ఏపీలో రెండేళ్ల క్రితం భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు. ప్రతీ నిర్ణయంపై తనదైన ముద్ర ఉండేలా చూసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఆయన దేశమంతా అమలవుతున్న ఓ కీలక విధానంపై కేంద్రంతో విభేదిస్తున్నారు. తాజాగా నిన్న ముఖ్యమంత్రులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలోనూ ప్రధాని మోడీ ఈ విధానం ప్రాధాన్యతను గుర్తు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rGdVxN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour