Friday, 16 July 2021

జగన్ - కేసీఆర్ ఇద్దరూ సన్నిహితులే - కేటీఆర్ ఎవరు..అలిగి పార్టీ పెట్టలేదు : షర్మిల..!!

తెలుగు రాష్ట్రాల జల వివాదం పైన వైఎస్సార్టీపీ నేత షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ఏ ఇతర రాష్ట్రం కోసం చుక్క నీరు కూడా వదులుకోదని తేల్చి చెప్పారు. అదే సమయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఒక్క బొట్టు నీరు కూడా తీసుకోమన్నారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలంటూ షర్మిల వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xWM26E
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour