అమెరికాలో సగటు మనిషి ఆయుర్దాయం 2020లో ఏడాదిన్నర మేర తగ్గినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) వెల్లడించింది. కరోనా వైరసే దీనికి కారణమని తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో ఇంత భారీ స్థాయిలో సగటు ఆయుర్దాయం క్షీణించడం ఇదే తొలిసారి. 1942-1943లో 2.9 సంవత్సరాల మేర సగటు ఆయుర్ధాయం క్షీణించినట్లు గణాంకాలు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xVXe3r
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment