ఓడ నడి సముద్రంలో మునిగిపోయింది. చుట్టూ ఎటూ చూసినా నీరు.. బతికే అవకాశం లేదు.. అలాంటి సమయంలో ఓ వ్యక్తి అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించాడు.. 48 గంటల పాటు సముద్రంలో ఈదుతూనే ఉన్నాడు. ప్రతిక్షణం ప్రాణ భయంతో గడిపాడు. చివరకు రక్షక దళాలు రావడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. అట్లాంటిక్ మహా సముద్రంలో ఈ ఘటన జరిగింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zBglAB
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment