Saturday, 24 July 2021

నడి సంద్రంలో మునిగిన ఓడ.. రెండురోజులు ఈది, చివరకు ఇలా..

ఓడ నడి సముద్రంలో మునిగిపోయింది. చుట్టూ ఎటూ చూసినా నీరు.. బతికే అవకాశం లేదు.. అలాంటి సమయంలో ఓ వ్యక్తి అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించాడు.. 48 గంటల పాటు సముద్రంలో ఈదుతూనే ఉన్నాడు. ప్రతిక్షణం ప్రాణ భయంతో గడిపాడు. చివరకు రక్షక దళాలు రావడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. అట్లాంటిక్ మహా సముద్రంలో ఈ ఘటన జరిగింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zBglAB
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour