Thursday, 8 July 2021

స్టాన్ స్వామిది వ్యవస్ధాగత హత్యే-తలోజా జైల్లో తోటి ఖైదీల నిరాహారదీక్ష

మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఎల్గార్ పరిషద్ కేసులో నిందితుడిగా ఉంటూ తాజాగా మృతిచెందిన స్టాన్ స్వామి వ్యవహారం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఆయన ప్రభుత్వ వేధింపుల వల్లే చనిపోయారంటూ దేశ విదేశాల్లో నిరసనలు వెల్లువెత్తుతుండగా... ఇప్పుడు ఆయనతో పాటు సహనిందితులుగా ఉన్న వారు తలోజా జైల్లో నిరసనలకు దిగుతున్నారు. ఎల్గార్ పరిషద్ కేసులో స్టాన్ స్వామితో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yzIyqN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour