భారతదేశంపై చైనా కుట్రలకు తెగబడుతూనే ఉంది. డ్రాగన్ కంట్రీ ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఒకపక్క కోర్ కమాండర్ స్థాయి భేటీకి ఏర్పాట్లు జరుగుతున్న వేళ చైనా మరో దురాక్రమణలకు పాల్పడింది.తూర్పు లడఖ్లోని డెమ్చోక్లోని చార్డింగ్ నాలా దగ్గర భారత భూభాగంలో చైనీయులు గుడారాలు నిర్మించినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. ఈ గుడారాలను ఆక్రమించిన ప్రజలు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BQzd0r
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment