Saturday, 24 July 2021

చంద్రబాబు సైలెంట్‌గా ఉన్నాడేంటని అందరి డౌట్...ఆ పని చేసిన పుత్రరత్నం కోసమేనని బాంబు పేల్చిన సాయిరెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో, రాష్ట్ర రాజకీయాలలో అతి కీలకమైన విషయాలపై మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడానికి కారణం ఏంటి ? ప్రస్తుతం పార్లమెంట్ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అనేక విషయాలపై పోరాటం సాగించాల్సిన సమయంలో చంద్రబాబు సైలెంట్ గా ఎందుకు ఉన్నారు ? ప్రతి చిన్న విషయానికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zxexZi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour